నేటి సుభాష్ చంద్ర బోస్
నాటి సుభాష్ చంద్రబోస్ బారత్ దేశప్రజలు ,తెల్లదొరల రాక్షస పాలన నుండి స్వేచ్చాజీవులుగా బ్రతకటం కోసం ,తెల్లదోరలతో ప్రతి క్షణం పోరాడి తన మరణం ఒక మిస్టరీగా ఎలా మిగిలి పోయిందో .
ఈ నేటి సుభాష్ చంద్రబోస్ తనరాష్ట ప్రజలు , స్వేచ్చాజీవులుగా బ్రతకటం కోసం .
ప్రజల స్వేచ్చా స్వాతంత్ర్యాన్ని నాశనం చేస్తున్న రౌడి రాజకీయ నాయకులను ,ఫ్యాక్షన్ యవస్తను, మాపియా ను , దొరల దౌర్జన్య వ్యవస్తను, కులరాజకీయ వ్యవస్తను, ప్రజల తరుపున పోరాడాల్చిన మీడియా ,బ్యాక్ మెయిల్ వ్యవస్తను , నిర్మూలించి తనరాష్ట ప్రజలు స్వేచ్చా జీవులుగా బ్రతకటం కోసం, ఈ నేటి సుభాష్ చంద్రబోస్ యుద్ధం ప్రారంభం


0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి